jwalanews2026@gmail.com

jwalanews2026@gmail.com

పవన్ కల్యాణ్ తెలంగాణ వ్యతిరేకి

హుస్నాబాద్ : ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు.. ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు.. కానీ తెలంగాణ పట్ల చులకనగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటు వేర్పాటువాదం మాట్లాడి ,కోనసీమ లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్న తెలంగాణ దిష్టి అన్నటువంటి పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తుపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్…

దేవరుప్పులకు పులి వచ్చిందా..?

జనగామ : జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. దేవరుప్పుల మండలం సీతరంపురం గ్రామ సరిహద్దుల్లో పెద్దపులి కదలికలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దేవరుప్పుల మండలం సీతారంపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా చాటింపు వేయించి ప్రజలను, రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. పెద్దపులి జనగామ…

జనగామ బ్రిడ్జి మీద రోడ్డు ప్రమాదం

జనగామ : జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో స్పాట్లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన లింగాల బోయిన నవీన్ (24) జనగామ పట్టణ సమీపంలోని శామీర్ పేటకు చెందిన పిడుగు అభిలాష్ సిద్ధిపేట రోడ్డు నుంచి బైక్ పై…

జనం వీడి.. వనంలోకి తల్లులు

ముగిసిన సమ్మక్క–సారలమ్మ మహా జాతర మేడారం: వన దేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మలు తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహా జాతర ఘనంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు మేడారం భక్తజనంతో కిటకిటలాడి, ఉత్సవ వాతావరణంతో మెరిసింది. శాశ్వత నిర్మాణాలు, మెరుగైన ఏర్పాట్లతో ఈ ఏడాది జాతర కొత్త చరిత్రను లిఖించింది. వనం నుంచి గద్దెలపైకి విచ్చేసిన…

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య: ఇద్దరు యువకుల వేధింపులే కారణం

వరంగల్‌లో విషాదం – మానసిక వేధింపులతో ప్రాణాలు తీసుకున్న అనిత వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అనిత వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నాలుగేళ్లుగా కొనసాగిన మానసిక వేధింపులే ఈ విషాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.

కేసీఆర్ కు సిట్ నోటీసులు

హైదరాబాద్ : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. కేసీఆర్‌కు నోటీసులు సిట్‌ అధికారులు ఇవ్వనున్నారు. నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ కు బయలుదేరినట్లు అధికార వర్గాల సమాచారం. రేపు సిట్‌ హైదరాబాద్ లో కేసీఆర్‌ను విచారించనున్నట్లు సమాచారం.

జనవరి 30న సెలవు

మేడారం : శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా జనవరి 30, 2026 (శుక్రవారం) ములుగు జిల్లాలో స్థానిక సెలవుగా ప్రకటించారు. మేడారం గ్రామంలో జరిగే జాతరలో గద్దెలపై దేవతలు కొలువూ ఉండటం, భక్తుల పెద్ద సంఖ్యలో రాకపోకలు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ దివాకర టి.ఎస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ…

అవినీతిమయం చేసిన ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల :జగిత్యాల మున్సిపాలిటీపై ఎమ్మెల్యే సంజయ్ భ్రష్టు పట్టించారని, జగిత్యాల మున్సిపాలిటీని అవినీతికి కేంద్రంగా మార్చారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ,ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణలే అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఛైర్ పర్సన్ సీటు ఖాళీ అయినప్పుడు చట్టంలో లొసుగులు ఉపయోగించి బలహీన వర్గాల హక్కులు కాజేశారని ఆరోపించారు.…

సాయంత్రం 6 గంటలకు సారలమ్మ రాక

మేడారం : వన దేవతల జాతర సందర్బంగా… మేడారం కి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.మహా ఘట్టంలోని మొదటి ఘట్టం… ఈరోజు సాయంత్రం కన్నెపల్లి నుండి సారాలమ్మ గద్దె కి రానుంది. ఈ నేపథ్యంలో అటు పూజారులు… ఇటు వివిధ శాఖల అధికారులు తగు ఏర్పాట్లు చేసారు. గద్దెల వద్ద ఎత్తు బంగారం ఇచ్చేందుకు దేవాదాయ…

మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

హైదారాబాద్ :మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. 116 మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి.. 13న ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆప్ కండక్ట అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం…