jwalanews2026@gmail.com

jwalanews2026@gmail.com

లవర్ కోసం సొంతింట్లో దొంగతనం

సిరిసిల్ల : తల్లి బంగారాన్ని అమ్మి ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చింది ఓ యువతి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతనిది ఎల్లారెడ్డిపేట మండలం, రాచర్ల గొల్లపల్లికి గ్రామానికి చెందిన యువకుడు. ఆ ప్రియుడు తనకు ఖరీదైన బైక్ కొని ఇవ్వాలని డిమాండ్…

నాగచైతన్యకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : నాగచైతన్య‌కు తప్పిన ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో జరిగిన ‘వృషకర్మ’ ఈవెంట్‌లో హీరో నాగచైతన్యకు ప్రమాదం తప్పింది. స్టేజీపై ఆయన కూర్చున్న కుర్చీ అకస్మాత్తుగా వెనక్కి విరిగిపోగా, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పట్టుకోవడంతో గాయాలు కాలేదు. ఈ ఘటనతో కంగారుపడిన అభిమానులను చూసి, చైతన్య చిరునవ్వుతో ‘తాను బాగున్నానంటూ’ సైగ చేసి…

కారు పల్టీ కొట్టి ఇద్దరి మృతి

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నగర శివారులోని బై పాస్ రోడ్ ఫై ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో చింతల శ్రీనివాస్ నడిపే ఇటుకల బట్టిలో నాందేడ్…

చిట్టీ పూర్తయినా డబ్బులివ్వలేదని..

మెదక్ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగయ్యపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం యాదవ్ (40) వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరాబాద్ మండలం పోతారం సర్పంచ్ వినోద భర్త మహేందర్ దగ్గర చిట్టి వేశాడు. రూ.50 వేల చిట్టి డబ్బులు నాలుగు నెలల నుండి ఇవ్వడం లేదని మనస్థాపం చెంది సూసైడ్…

వరసకు చెల్లి.. అయినా వదల్లేదు

జగిత్యాల : జగిత్యాల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై పలుమార్లు శారీరక దాడికి పాల్పడిన వ్యక్తి వేధింపులలకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. వరుసకు చెల్లితో ప్రేమాయణం పేరుతో కోరిక తీర్చాలని మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఒత్తిడి తీసుకొచ్చి నిరంతరం వేధింపులకు గురి చేశాడు. బలవంతంగా శారీరక దాడికి పాల్పడ్డాడు.…

పరకాల కొండా ఫ్మామిలిదే

పరకాల : ఓరుగల్లు పాలిటిక్స్ లో ఎప్పటికి వార్తల్లో నిలిచే వ్యక్తి కొండా మురళీ మరోసారి తన విశ్వరూపాన్ని చూపారు. పరకాల నియోజకవర్గం కొండా ఫ్యామిలీ అడ్డా అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వారసురాలిగా కొండా సుస్మిత నియోజకవర్గ కార్యకర్తల బాగోగులు చూసుకుంటుందని చెప్పారు. పరకాల నియోజకవర్గం నుంచి…

ఘనంగా వానకొండయ్య కల్యాణం

దేవరుప్పుల : దేవరుప్పుల మండలంలోని కడవెండి శివారు వానకొండయ్య లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాన కొండయ్య లక్ష్మీనరసింహస్వామి తలంబ్రాలను కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు ఆధ్వర్యంలో ,ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామ ప్రజల సమక్షంలో, కడవెండి అభయాంజనేయ స్వామి గుడిలో పూజ చేశారు. గ్రామ సర్పంచ్,…

డిగ్రీ కాలేజీకి బంగారు పతకాలు

కరీంనగర్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నగునూరు, కరీంనగర్ లోని విద్యార్థినులు ‘విజ్ఞానశాల’ నిర్వహించిన కల్పన షీ ఫర్ స్టెమ్ కార్యక్రమంలో ఆపూర్వ విజయాన్ని సాధించారు. కృష్ణవేణి , ఏ. అక్షయ షీ ఫర్ స్టెమ్ – ఇన్క్యుబేటర్ (ఫిబ్రవరి–సెప్టెంబర్ 2025) కార్యక్రమంలో బంగారు పతకాలు సాధించి, ప్రతిష్టాత్మకమైన అక్సిలరేటర్…

డీపీఆర్వో ఫొటో గ్రాఫర్ పై ఫిర్యాదు

కరీంనగర్ : డీపీఆర్వో కార్యాలయంలో అంతా తానై నడిపిస్తూ.. అన్నింట్లో తానే ఉన్నాననే భావంతో ఎవరిని లెక్కచేయకుండా.. అందరి ఫొటోలు తానే తీస్తాననే అతినమ్మకంతో రెచ్చి పోతాడు. కానీ ఈయన మాత్రం తప్పుడు సర్టిఫికెట్లత ఉద్యోగం వెలబపెడుతున్నాడు. కరీంనగర్ డీపీఆర్‌వో పోటో గ్రాఫర్ పై ఎంఆర్పీఎస్ నాయకులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డీపీఆర్‌వో ఆఫీసులో…

5గురు విలేకరుల అరెస్టు

ఆదిలాబాద్ : బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు విలేకరులను అరెస్ట్ చేసినట్లు సీఐ డి. గురుస్వామి వెల్లడించారు. బాధితుడిని బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఫిర్యాదుదారు బైరి వెంకటస్వామి (ధన్నూర్ బి గ్రామం) ని 2023లో కొందరు పత్రికా విలేకరులు తనను సంప్రదించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్…