డ్రోన్లతో పెద్దపులి ఆచూకీ

జనగాం : రఘునాథపల్లి మండలం మండెలగూడెం లో లేగ దూడ పై పెద్దపులి దాడి చేసింది. రాజు అనే రైతుకు సంబంధించిన లేగ దూడను చంపింది. పులి అడుగులను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు. సమీప గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు. గత కొన్ని రోజులుగా జనగామ జిల్లా వాసులను పులి కలవరపెడుతుంది. అయితే దీని ఆనవాళుగా…







