Category ఫ్లాష్

ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల మస్కా..

జనగామ : సైబర్ మోసగాళ్ల చేతిలో జనగామ ఎమ్మెల్యే మోసపోయాడు. కేంద్ర పథకం పేరుతో ఎమ్మెల్యేను మోసం చేశారు ఆ కేటుగాళ్లు. అపరిచిత ఫోన్ కాల్ ద్వారా తెలంగాణ ఆర్థికశాఖలో అదనపు కార్యదర్శి అనంత అంటూ పరిచయం చేసుకుని పల్లా రాజేశ్వర్ రెడ్డి నుంచి రూ. లక్ష కాజేశారు. “వికసిత్ భారత్” పథకం పేరుతో నిందితుడు…

ఆ.. పని చేశాడని తండ్రినే చంపిండ్రు

భూపాలపల్లి : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తండ్రిని కొడుకులు చంపిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. మండలంలోని రేపాక గ్రామానికి చెందిన కుర్రె చేరాలు గ్రామం లో ఒంటరిగా ఉంటుండగా,అతడి భార్య కుమారుల…

వరంగల్ బడ్జెట్ ఎంతో తెలుసా..?

వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ 2026-2027 కి రూ.1040 కోట్ల 58 లక్షల 75 వేల అంచనాలతో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం పాలక వర్గం ఆమోదించింది. బల్దియా అకౌంట్స్ అధికారి శివలింగం బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటి సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం బడ్జెట్ ను ఆమోదించింది. ఇందులో రూ.349…

ఎస్ ఐ ఆత్మహత్య

కరీంనగర్ : కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ గా పని చేస్తున్న చంద్రశేఖర్ జమ్మికుంట మండలంలోని సీతంపేట గ్రామంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత ఐదు రోజుల క్రితం చంద్రశేఖర్ భార్య దివ్య కడుపునొప్పి భరించలేక కరీంనగర్ లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం…

ఏసీబీ వలలో టీచర్.. సీఐ

కరీంనగర్ : కరీంనగర్ లో అర్బన్ ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న రామును ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. గతంలో సిరిసిల్ల ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామంలో ఎస్జీటీ గా పని చేసే తన ఫ్రెండ్ జక్కని వేణు ద్వారా ఫోన్ పే,…

చేయని నేరం మోపిండ్రని సూసైడ్

హనుమకొండ : చేయని నేరం మోపిండ్రని కలత చెంది యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాకతీయ యూనివర్సిటీలో కలకలం రేపుతుంది. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. క్యాంపస్ లోని పద్మావతి హాస్టల్ బీ బ్లాక్ లో శ్రీ విద్యపై దొంగతనం ఆరోపణలు మోపి కొట్టారనే మనస్తాపంతో ఆత్మహత్య కు…

హోమోసెక్స్ పేరుతో మోసం

కరీంనగర్ : హోమోసెక్స్ పేరుతో మోసం చేసి దాడి చేసి డబ్బులు, మొబైల్ ఫోన్ దోచుకున్న నిందితులను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రమిల్లా కృష్ణమూర్తి (38), కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. కొన్ని రోజుల క్రితం తన మొబైల్ ఫోన్‌లో “Grindr” అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో జాయిన్ అయ్యాడు.…

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 22న తొలి విడత రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి విడుదల చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

యువతిని మోసం చేసిన ఎమ్మెల్యే పీఏ

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిఏ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్యాల మండలానికి చెందిన ఓ దళిత యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని బాధితురాలు పిర్యాదు చేసింది. మరో అమ్మాయి ఎస్ ఐ తో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఎంగేజ్…

ఇద్దరు బాలికల పరార్..

కామారెడ్డి: కామారెడ్డి పట్ణణ కేంద్రంలోని బాలసదనం నుంచి ఇద్దరు బాలికలు తెల్లవారుజామున మైనర్ బాలికలు పరారయ్యారు. ఇటీవల సదనం పరారీ గోడ కూలగొట్టి కొత్తది కడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ సందులు ఉన్నాయి. దీంతో వాటి నుంచి చక్కగా దూరి పారిపోయారు. వాళ్లు బయటకు పోయినట్లు సీసీ కెమెరాల్లో కనిపిస్తుందని అక్కడి సూపరిండెంట్ సంగమేశ్వరి తెలిపారు.…