కేసీఆర్ కు సిట్ నోటీసులు

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. కేసీఆర్కు నోటీసులు సిట్ అధికారులు ఇవ్వనున్నారు. నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లి ఫామ్హౌస్ కు బయలుదేరినట్లు అధికార వర్గాల సమాచారం. రేపు సిట్ హైదరాబాద్ లో కేసీఆర్ను విచారించనున్నట్లు సమాచారం.




