jwalanews2026@gmail.com

jwalanews2026@gmail.com

లక్కీ.. జనగామ తొర్రూరు

జనగామ, తొర్రూరు : జనగామ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార Indian National Congress పార్టీ జనగామ మున్సిపాలిటీపై అధికారం సాధించింది. జనగామ మున్సిపల్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమాన స్థానాలు రావడంతో అధికారులు డ్రా నిర్వహించగా, అదృష్టం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది. వైస్ ఛైర్మన్‌గా…

మాజీ మంత్రి అరెస్టు

తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్టు కలకలం రేపింది.ఎంపీ కడియం కావ్య అక్రమంగా ఓటు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు నిర్ధాక్షిణ్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీయడంతో వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేసి పోలీస్…

జనగామలో హై టెన్షన్..

చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ జనగామ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని పేర్కొంటూ ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికను రేపటికి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీవో గోపి రామ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తూ ఎన్నిక వాయిదా వేయాలని పట్టుబట్టారు.…

మాజీ మంత్రి పీఏ పై దాడి

తొర్రూరు : మున్సిపల్ కార్యాలయంలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఎర్రబెల్లి పీఏపై దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఎర్రబెల్లి దయాకర్…

తొర్రూరులో ఉద్రిక్తత

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో మాజీమంత్రి ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము 9 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నామని, కాంగ్రెస్ అక్రమంగా చైర్మన్ పీఠాన్ని…

గట్టు మల్లన్నకు పోటెత్తిన భక్తజనం

మంచిర్యాల : జిల్లాలోని జైపూర్ మండలం వేలాల గ్రామంలోని గట్టు మల్లన్న స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జాతర ఘనంగా కొనసాగుతోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం వేళల నుంచే దేవాలయ ప్రాంగణంలో బారులు తీరారు. “ఓం…

ఒంటిగంట వరకు సగం మంది ఓటేసిండ్రు

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉ.1 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 49.52 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. పలు జిల్లాల్లో ఘర్షణలు జరిగాయి. కరీంనగర్ 28వ డివిజన్ లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచుతున్నారు. ఈ క్రమంలో…

పెద్దపులి ఎటుపోతుంది..?

నర్మెట మండలం అమ్మపురంలో మరోసారి పశువులపై దాడి జనగామ : జనగామ జిల్లాలో పెద్దపులి దాడులు వరుసగా చోటుచేసుకుంటుండటంతో గ్రామాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. నర్మెట మండలం అమ్మపురం గ్రామ శివారులో ఈ రోజు తెల్లవారుజామున పెద్దపులి మరో రెండు దుడ్డేలపై దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల…

ఆ మండలాల ప్రజలు బీ అలర్ట్

జనగామ : రఘునాథపల్లి మండలంలో పులి తిరుగుతున్నట్లు జనగామ జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య తెలిపారు. చుట్టూ ప్రక్కన మండలము లో గల ప్రజలు… లింగాల ఘనపురం, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగాం, దేవరుప్పుల , తరిగొప్పుల మొదలగు మండలాలలోని ప్రజలు అప్రమత్తముగా ఉండాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితులలో తప్ప మిగితా సమయములో బయటికి రాకూడదు.…

డ్రోన్లతో పెద్దపులి ఆచూకీ

జనగాం : రఘునాథపల్లి మండలం మండెలగూడెం లో లేగ దూడ పై పెద్దపులి దాడి చేసింది. రాజు అనే రైతుకు సంబంధించిన లేగ దూడను చంపింది. పులి అడుగులను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు. సమీప గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు. గత కొన్ని రోజులుగా జనగామ జిల్లా వాసులను పులి కలవరపెడుతుంది. అయితే దీని ఆనవాళుగా…