మాజీ మంత్రి పీఏ పై దాడి

తొర్రూరు : మున్సిపల్ కార్యాలయంలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఎర్రబెల్లి పీఏపై దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఎర్రబెల్లి దయాకర్…





