Category ఫ్లాష్

మాజీ మంత్రి పీఏ పై దాడి

తొర్రూరు : మున్సిపల్ కార్యాలయంలో ఓటింగ్ జరుగుతున్న సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఎర్రబెల్లి పీఏపై దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఎర్రబెల్లి దయాకర్…

తొర్రూరులో ఉద్రిక్తత

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో మాజీమంత్రి ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము 9 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నామని, కాంగ్రెస్ అక్రమంగా చైర్మన్ పీఠాన్ని…

ఒంటిగంట వరకు సగం మంది ఓటేసిండ్రు

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉ.1 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 49.52 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. పలు జిల్లాల్లో ఘర్షణలు జరిగాయి. కరీంనగర్ 28వ డివిజన్ లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచుతున్నారు. ఈ క్రమంలో…

పెద్దపులి ఎటుపోతుంది..?

నర్మెట మండలం అమ్మపురంలో మరోసారి పశువులపై దాడి జనగామ : జనగామ జిల్లాలో పెద్దపులి దాడులు వరుసగా చోటుచేసుకుంటుండటంతో గ్రామాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. నర్మెట మండలం అమ్మపురం గ్రామ శివారులో ఈ రోజు తెల్లవారుజామున పెద్దపులి మరో రెండు దుడ్డేలపై దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల…

ఆ మండలాల ప్రజలు బీ అలర్ట్

జనగామ : రఘునాథపల్లి మండలంలో పులి తిరుగుతున్నట్లు జనగామ జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య తెలిపారు. చుట్టూ ప్రక్కన మండలము లో గల ప్రజలు… లింగాల ఘనపురం, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగాం, దేవరుప్పుల , తరిగొప్పుల మొదలగు మండలాలలోని ప్రజలు అప్రమత్తముగా ఉండాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితులలో తప్ప మిగితా సమయములో బయటికి రాకూడదు.…

డ్రోన్లతో పెద్దపులి ఆచూకీ

జనగాం : రఘునాథపల్లి మండలం మండెలగూడెం లో లేగ దూడ పై పెద్దపులి దాడి చేసింది. రాజు అనే రైతుకు సంబంధించిన లేగ దూడను చంపింది. పులి అడుగులను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు. సమీప గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు. గత కొన్ని రోజులుగా జనగామ జిల్లా వాసులను పులి కలవరపెడుతుంది. అయితే దీని ఆనవాళుగా…

పవన్ కల్యాణ్ తెలంగాణ వ్యతిరేకి

హుస్నాబాద్ : ప్రజాస్వామిక భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు.. ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు.. కానీ తెలంగాణ పట్ల చులకనగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటు వేర్పాటువాదం మాట్లాడి ,కోనసీమ లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్న తెలంగాణ దిష్టి అన్నటువంటి పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తుపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్…

దేవరుప్పులకు పులి వచ్చిందా..?

జనగామ : జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. దేవరుప్పుల మండలం సీతరంపురం గ్రామ సరిహద్దుల్లో పెద్దపులి కదలికలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దేవరుప్పుల మండలం సీతారంపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా చాటింపు వేయించి ప్రజలను, రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. పెద్దపులి జనగామ…

జనగామ బ్రిడ్జి మీద రోడ్డు ప్రమాదం

జనగామ : జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో స్పాట్లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన లింగాల బోయిన నవీన్ (24) జనగామ పట్టణ సమీపంలోని శామీర్ పేటకు చెందిన పిడుగు అభిలాష్ సిద్ధిపేట రోడ్డు నుంచి బైక్ పై…

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య: ఇద్దరు యువకుల వేధింపులే కారణం

వరంగల్‌లో విషాదం – మానసిక వేధింపులతో ప్రాణాలు తీసుకున్న అనిత వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అనిత వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నాలుగేళ్లుగా కొనసాగిన మానసిక వేధింపులే ఈ విషాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.