Category ఫ్లాష్

కారు పల్టీ కొట్టి ఇద్దరి మృతి

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నగర శివారులోని బై పాస్ రోడ్ ఫై ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో చింతల శ్రీనివాస్ నడిపే ఇటుకల బట్టిలో నాందేడ్…

చిట్టీ పూర్తయినా డబ్బులివ్వలేదని..

మెదక్ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగయ్యపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం యాదవ్ (40) వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరాబాద్ మండలం పోతారం సర్పంచ్ వినోద భర్త మహేందర్ దగ్గర చిట్టి వేశాడు. రూ.50 వేల చిట్టి డబ్బులు నాలుగు నెలల నుండి ఇవ్వడం లేదని మనస్థాపం చెంది సూసైడ్…

వరసకు చెల్లి.. అయినా వదల్లేదు

జగిత్యాల : జగిత్యాల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై పలుమార్లు శారీరక దాడికి పాల్పడిన వ్యక్తి వేధింపులలకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. వరుసకు చెల్లితో ప్రేమాయణం పేరుతో కోరిక తీర్చాలని మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఒత్తిడి తీసుకొచ్చి నిరంతరం వేధింపులకు గురి చేశాడు. బలవంతంగా శారీరక దాడికి పాల్పడ్డాడు.…

పరకాల కొండా ఫ్మామిలిదే

పరకాల : ఓరుగల్లు పాలిటిక్స్ లో ఎప్పటికి వార్తల్లో నిలిచే వ్యక్తి కొండా మురళీ మరోసారి తన విశ్వరూపాన్ని చూపారు. పరకాల నియోజకవర్గం కొండా ఫ్యామిలీ అడ్డా అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వారసురాలిగా కొండా సుస్మిత నియోజకవర్గ కార్యకర్తల బాగోగులు చూసుకుంటుందని చెప్పారు. పరకాల నియోజకవర్గం నుంచి…

డిగ్రీ కాలేజీకి బంగారు పతకాలు

కరీంనగర్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నగునూరు, కరీంనగర్ లోని విద్యార్థినులు ‘విజ్ఞానశాల’ నిర్వహించిన కల్పన షీ ఫర్ స్టెమ్ కార్యక్రమంలో ఆపూర్వ విజయాన్ని సాధించారు. కృష్ణవేణి , ఏ. అక్షయ షీ ఫర్ స్టెమ్ – ఇన్క్యుబేటర్ (ఫిబ్రవరి–సెప్టెంబర్ 2025) కార్యక్రమంలో బంగారు పతకాలు సాధించి, ప్రతిష్టాత్మకమైన అక్సిలరేటర్…

డీపీఆర్వో ఫొటో గ్రాఫర్ పై ఫిర్యాదు

కరీంనగర్ : డీపీఆర్వో కార్యాలయంలో అంతా తానై నడిపిస్తూ.. అన్నింట్లో తానే ఉన్నాననే భావంతో ఎవరిని లెక్కచేయకుండా.. అందరి ఫొటోలు తానే తీస్తాననే అతినమ్మకంతో రెచ్చి పోతాడు. కానీ ఈయన మాత్రం తప్పుడు సర్టిఫికెట్లత ఉద్యోగం వెలబపెడుతున్నాడు. కరీంనగర్ డీపీఆర్‌వో పోటో గ్రాఫర్ పై ఎంఆర్పీఎస్ నాయకులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డీపీఆర్‌వో ఆఫీసులో…

5గురు విలేకరుల అరెస్టు

ఆదిలాబాద్ : బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు విలేకరులను అరెస్ట్ చేసినట్లు సీఐ డి. గురుస్వామి వెల్లడించారు. బాధితుడిని బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఫిర్యాదుదారు బైరి వెంకటస్వామి (ధన్నూర్ బి గ్రామం) ని 2023లో కొందరు పత్రికా విలేకరులు తనను సంప్రదించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్…

విజయ్ సొంతూరిలో సందడి

మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లాకు కొత్త దంపతులు విజయ్ దేవరకొండ , రశ్మిక రానున్నారు. విజయ్ దేవరకొండ సొంత గ్రామం బల్మూరు మండలం తుమ్మెన్ పేట గ్రామంలో సోమవారం విజయ్ దేవరకొండ , రష్మిక నూతన దంపతుల వ్రతం ఏర్పాటు చేశారు. దీంతో సొంత ఊరిలో ఫామ్…

రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు

జనగామ : జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ పరిధిలో ఉన్న రిజర్వాయర్‌లోకి ఒక కారు దూసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రమాదం చిల్పూరు మండలం దేశాయి తండా సమీపంలో చోటుచేసుకుంది.స్టేషన్ ఘనపూర్ నుంచి దేశాయి తండాకు వెళ్తున్న షిఫ్ట్ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రిజర్వాయర్‌లో పడిపోయినట్లు సమాచారం. ప్రమాదం ఎలా జరిగిందన్న…

IIIT బాసరలో స్టూడెంట్ సూసైడ్

బాసర : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ ఫస్టియర్ ఈ1 (ఈసీఈ) చదువుతున్న స్టూడెంట్ బుధవారం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుంది. తోటి విద్యార్థుల సమాచారంతో యూనివర్సిటీ అధికారులు ఆమెను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. వనపర్తి జిల్లాకు చెందిన ఈ స్టూడెంట్ సూసైడ్…